మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది,వేసవి కాలం ప్రారంభంలో ఇదివరకు ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మేయర్ తక్షణమే స్పందించి అగ్ని మాపక సిబ్బందితో మంటలనుఅడుపులోకి తీసుకురావటం జరిగింది.యుద్ధ ప్రాతిపదికన గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి బోర్వెల్ మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పర్యటనలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద ,స్థానిక కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు










