అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ ఆదాయం, అభివృద్ధి పనులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను కూడా ఈవో వెల్లడించారు# కొత్తూరు మురళి.
Home South Zone Andhra Pradesh పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి










