బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి చెందారు. ఈఏడాది జనవరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి శనివారం తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగారు. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి మరణించినట్లు సమాచారం.కుమారుడి మరణంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
#Boiena Rajesh










