జిలా లోని ప్రభుత్వా జూనియర్ కళాశాలలో చాధువుతున బాలికలు అత్యుతమ మార్కులు సాధిన్చరాని డి ఇ ఓ రవికుమార్ తెలిప్యారు.నిజామాబాద్ బాలికల జూనియర్ కలశాలలో బైపిసి ఇంగ్లీష్ మిడియం చధుతున్న మధిహా శహవార్ 983, ఉమేమా అంజిర్ 982 మార్కులు సాధిన్చరాని తేలిప్యారు. ఎంపిసిలో సాయిబ తాబసిన్ 978, శ్రీ మై 977 మార్కులు వచ్చినట్లు తిలిప్యారు.సిఈసీ లో అయేషా ఫాతిమా 904 మార్కులు సదించరన్నారు.










