రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు.
నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.
రెండు రోజుల పాటు పంపిణీ చేయనున్న బత్తిని సోదరులు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రానున్న ఆస్తమా బాధితులు.
చేప ప్రసాదం కోసం 1.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ.
కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ సారి టోకెన్లను పంపిణీ చేస్తున్న అధికారులు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు.