కర్నూలు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి*

0
1

కర్నూల్ జిల్లా ఎస్పీ ని కర్నూల్ నందు మర్యాదపూర్వకంగా కలసి శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు పెద్ద పేట వేస్తుంది అన్నారు