ఈడుపుగల్లు గ్రామం నందు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నూతన సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవo చేయడమైనది

0
0

కృష్ణా జిల్లా ..

పెనమలూరు నియోజకవర్గం..

కంకిపాడు మండలంలో ఈడుపుగల్లు గ్రామం నందు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నూతన సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవo చేయడమైనది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు పాల్గొని రోడ్డు ప్రారంభించడం జరిగింది.