Thursday, August 28, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు

కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల పరిధిలోని 40వ వార్డ్ అధ్యక్షునిగా సయ్యద్ మాసూమ్ పిర్ ఖాద్రి నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఐ న్ టి వి సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముషాద్ పీర్ ఖాద్రి మరియ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మాలిక్ భాష ఐ ఎన్ యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి M సుంకన్న కాంగ్రెస్ నాయకులు జాన్ సదానందం కర్నూల్ సిటీ ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడుమూరు ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ శ్రీమతి వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో మనమందరము కోడుమూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పని చేయాలని ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా 40 వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న సయ్యద్ మాసిం పీర్ ఖాద్రి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా కోడుమూరు కోఆర్డినేటర్ గారికి ప్రతి ఒక్క పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వార్డులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను సాయి శక్తులుగా కృషి చేస్తానని ఆయన మాట్లాడారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments