HomeSouth ZoneTelanganaఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం Telangana ఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం By Bharat Aawaz 23 July 2025 0 3 Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Follow Us Follow Us మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్ HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించారు. స్థానిక RTC కాలనీకి చెందిన కుటుంబం ఆదివారం బోనాల సందర్భంగా మటన్ వండుకుని తిన్నారు. మిగిలిన దాన్ని ఫ్రిజ్లో పెట్టారు. దాన్ని ఇవాళ తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Previous articleJessica Lal Murder Case (1999): How Media Fought for JusticeNext articleబస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి Bharat Aawazhttps://bharataawaz.com RELATED ARTICLES Telangana హైదరాబాద్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వినాయక లడ్డు వేలం చరిత్ర. 7 September 2025 Telangana సౌత్ ఇండియా జోనల్ కరాటే ఛాంపియన్ షిప్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే. 7 September 2025 Telangana లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం 6 September 2025 - Advertisment - Most Popular Bharat Aawaz IAS వదిలేసి దేశానికి డాక్టరైన వ్యక్తి ఎవరో తెలుసా? The Man Behind the RTI Act: Dr. JP’s Story 8 September 2025 హైదరాబాద్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వినాయక లడ్డు వేలం చరిత్ర. 7 September 2025 Bharat Aawaz 2013 భూసేకరణ చట్టం అమలు🌟రైతుల హక్కుల రక్షణ🔖6 Guarantees,420 Promises 7 September 2025 గూడూరు నగర పంచాయతీలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 7 September 2025 Load more Recent Comments