మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో మండల జర్నలిస్టుల జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు వార్త… దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా సూర్య… శరత్ బాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ గిడ్డయ్య, పల్లెవాణి కిరణ్ కుమార్ , సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు, ఆంధ్ర అక్షర షేక్షావలి, అంకురం భారత్ ఆవాజ్.. మహబూబ్ బాషా, పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్, విన్నపం లతీఫ్ భాష, ఐ న్యూస్ మిన్నె ల్ల, పల్లె వెలుగు రాజశేఖర్ , కందనవోలు అబ్దుల్లా ను ఎన్నుకోవడం జరిగింది.