Sunday, August 24, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక 

 గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో మండల జర్నలిస్టుల జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు వార్త… దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా సూర్య… శరత్ బాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ గిడ్డయ్య, పల్లెవాణి కిరణ్ కుమార్ , సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు, ఆంధ్ర అక్షర షేక్షావలి, అంకురం భారత్ ఆవాజ్.. మహబూబ్ బాషా, పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్, విన్నపం లతీఫ్ భాష, ఐ న్యూస్ మిన్నె ల్ల, పల్లె వెలుగు రాజశేఖర్ , కందనవోలు అబ్దుల్లా ను ఎన్నుకోవడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments