ఆంధ్రప్రదేశ్పై గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీల ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.
రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు ₹11 లక్షల కోట్లు పెట్టుబడుల కట్టుబాట్లు లభించాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
సౌకర్యవంతమైన మౌలిక వసతులు, పోర్టుల ప్రాధాన్యం, అనుకూల వాతావరణం కారణంగా ఏపీని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎంచుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి.