తిరుపతి: మహిళా సాధికారతపై జరిగిన సదస్సులో కీలకమైన “తిరుపతి తీర్మానం” ఆమోదించబడింది. ఈ తీర్మానంలో జెండర్-రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అమలు చేయడం, అలాగే మహిళల సాంకేతిక నైపుణ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
అధికారులు, నిపుణులు మహిళల ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత శక్తివంతమైన పాత్ర కోసం విధానాలు రూపకల్పన అవసరమని అభిప్రాయపడ్డారు.