అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం నవంబర్లో ప్రారంభం కానుంది.
సుమారు ₹70,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ అమలు కాబోతోంది. స్థానికంగా వేలాది ఉద్యోగావకాశాలు సృష్టించడంతో పాటు, పరిశ్రమల అభివృద్ధి.
మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఇది ప్రధాన దోహదం కానుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు.