తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ప్రజలకు ఊరటనిస్తూ జీఎస్టీ రేట్ల సవరణను ప్రకటించారు.
సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18%కి, బట్టలపై 12% నుంచి 5%కి తగ్గించారు. వ్యాపారులు ఈ ధరల తగ్గింపును పారదర్శకంగా ప్రజలకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.