మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్> జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అల్వాల్ లోని శ్రీ సాయి నగర్ మరియు లక్ష్మీ నగర్ లలో కురిసిన వర్షాలవల్ల .
నీరు చేరిన ఇళ్ళు, మరియు నీట మునిగిన
ప్రదేశాలను డి.ఇ ప్రశాంతి, ఎ.ఇ వరుణ్, హైడ్రా టీం, యాదగిరి, సాజిద్, అరుణ్ లతో కలిసి పరిశీలించారు. దారులలో పేరుకుపోయిన బురద మరియు చెత్తను తొలగించాలని బృందానికి సూచించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.
#Sidhumaroju