Monday, September 22, 2025
spot_img
HomeSouth ZoneTelanganaప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి, నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా. హైదరాబాద్లోని గాజుల రామారంలో ‘హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది.

ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు.  దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు.  ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా  గుర్తించింది.

Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments