Monday, September 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.
అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే గారిని సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికి
143502.
రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments