ఇండియా vs ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించారు.ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్రలో నిలిచారు.
ఖమ్మం జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రోహిత్ శర్మ ఆటతీరుతో భారత జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది.
అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ ప్రతిష్టను మరింత పెంచిన రోహిత్ ఈ ఘనతతో తన కెరీర్లో మరో మైలురాయి చేరుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు మోరల్ బూస్ట్ పొందింది.