Home South Zone Andhra Pradesh ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి |

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి |

0

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం భారీ ఎన్‌కౌంటర్ ఉద్రిక్తత రేపింది. పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో అగ్ర నాయకుడు హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

టైగర్‌ జోన్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూబింగ్ చేపట్టాయి. హిడ్మాపై రూ.1 కోటి, భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉండేది. దండకారణ్యంలో గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందిన హిడ్మా పలు భాషల్లో నైపుణ్యంతో ముఖ్య పాత్ర పోషించాడు.

NO COMMENTS

Exit mobile version