మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన “ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ” ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ప్రజలకు మరిన్ని ఆహార వసతులు అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెస్టారెంట్ నిర్వాహకులు సుశీల్ మరియు వారి మిత్రబృందాన్ని అభినందిస్తూ, వ్యాపారాభివృద్ధికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, శోభన్, సురేష్, తిరుపతిరావు, సందీప్, సాజీద్. తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
