కర్నూలు: డోన్ :
కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు క్రమశిక్షణ, నిబద్ధతో పని చేస్తూ, కస్టమర్ లకు మరింత మెరుగైన సేవలు అందించవలసింది గా ఆదేశించారు..
ఈ సందర్భం గా గత నెలలో ఎక్కువ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన ఉద్యోగులను సన్మానించారు.




