Home South Zone Andhra Pradesh గ్రామీణ ప్రాంతాల్లో “రీసర్వే “రైతులకు అవగాహన సదస్సు

గ్రామీణ ప్రాంతాల్లో “రీసర్వే “రైతులకు అవగాహన సదస్సు

0

తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ,  రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.

2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ  సి.మల్లవరంగ్రామా పంచాయతీ  సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్,  రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్ అవాజ్  న్యూస్ రిపోర్టర్..

NO COMMENTS

Exit mobile version