Home South Zone Andhra Pradesh దుర్గ గుడికి లక్ష విరాళం |

దుర్గ గుడికి లక్ష విరాళం |

0

*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*

విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు తిరుపతి , సత్యవతి దంపతులు శ్రీ కనకదుర్గ దేవస్థానం డెవలప్‌మెంటల్ ట్రస్ట్ పథకం కింద ఆలయానికి రూ. 1,00,116/- విరాళంగా అందించారు. ఆలయ చైర్మన్ బొర్రా బోరా రాధాకృష్ణ (గాంధీ) స్వీకరించారు.

విరాళం అందించిన దాతలకు ఆలయ మర్యాదలతోపాటు, వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం, వారు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఫోటో ప్రసాదం స్వీకరించారు.

NO COMMENTS

Exit mobile version