పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన అతడు, ఆవరణంలోనే జీవనం సాగించేవాడు.
యువకులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది
# కొత్తూరు మురళి.




