Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshశంకుస్థాపనలో మొహమ్మద్ నసీర్ పాల్గొనడం |

శంకుస్థాపనలో మొహమ్మద్ నసీర్ పాల్గొనడం |

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నాం.

నగరంలోని 53వ డివిజన్ శ్రీనగర్ లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి 2.14 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రము లో పాల్గొన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments