Home South Zone Andhra Pradesh Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ. |

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ. |

0

భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె.

114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.

NO COMMENTS

Exit mobile version