South ZoneAndhra Pradesh సచివాలయాల పేరు మార్పు | By Bharat Aawaz - 6 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు సచివాలయం” పేరును రాష్ట్ర ప్రభుత్వం “స్వర్ణ వార్డు సచివాలయంగా” మార్చింది. ప్రభుత్వం పేరు మార్చినట్లు ఉత్తర్వులు విడుదల చేసింది