పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయింది.
దీంతో విద్యార్థులు వ్యాన్ నుంచి దిగి దానిని నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్కూల్ వ్యాన్ల ఫిట్నెస్ను అధికారులు సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు
# కొత్తూరు మురళి .
