South ZoneTelangana BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్ | By Bharat Aawaz - 8 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల మరణించిన నేలకొండపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు బ్రాహ్మయ తల్లి చిత్రపటని కి నివాళి అర్పించారు.