రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో అశేష జనవాహిని పాల్గొంది.
ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విచ్చేసిన వక్తలు హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు
# కొత్తూరు మురళి.




