అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా మళ్ళించారు. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండితే.
రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు తెలిపారు. కృష్ణా జలాలు పుంగమ్మ చెరువుకు చేరడంతో స్థానిక రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి
