Home South Zone Telangana దుస్తూరాబాద్: ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం |

దుస్తూరాబాద్: ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం |

0

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని దుస్తూరాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు శుక్రవారం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహశీల్దార్ మాట్లాడుతూ.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.

NO COMMENTS

Exit mobile version