Home South Zone Andhra Pradesh ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ

0

కర్నూలు : కర్నూలు జిల్లాజనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమం…”రద్దుకర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు. జనవరి 26  వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు  కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో  జిల్లా  ఎస్పీ గారి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  ”

కార్యక్రమానికి  రావొద్దని తెలిపారు.జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని కర్నూల్ ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

Exit mobile version