Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.

పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు. ఈ వార్త విని పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు.

అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు సేకరించిన రూ. 68 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments