Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి

మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన సురేంద్రబాబు భార్య (30) తన కుమార్తె మౌనిక మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైంది.

ఈ బాధను తట్టుకోలేక ఆదివారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments