Home South Zone Andhra Pradesh ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.

ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.

0

AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొత్త నగరాల విస్తరణ, అభివృద్ధి వ్యవహారాల్లో ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్తవించింది.

అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది. వాణిజ్య కార్యాచరణలో ఏపీ ముందంజలో ఉందని వెల్లడించింది.

Exit mobile version