Home South Zone Andhra Pradesh ఇంటర్ విద్యార్థుల ఆధార్ తప్పుల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఇంటర్ విద్యార్థుల ఆధార్ తప్పుల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

0

మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ అప్డేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆధార్ వివరాలను సరిచేసి, అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇది విద్యార్థులకు ఎంతో అవసరమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version