Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.

మదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.

మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ‘బీసీ సింహ గర్జన’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 22న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments