నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి ఓసిలో ఫెసిలి టెషాన్ కేంద్రాని అర్పాటు చెసినాటు. జిల్లా అనికల అధికారి,కలెక్టర్ ఇ ల త్రిపతి తెలిపాయరు. బోధన్, ఆర్మూర్.భీమ్గల్, మున్సిపల్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆయ మున్సిపాల్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోస్టులబ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినయోగించుకోవాలన్నారు.




