పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రారంభించారు.
గో సంరక్షణ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఈ స్కానర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.




