మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
అల్వాల్ లోని మీసేవ కూడలి వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
