Home South Zone Andhra Pradesh రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న వైఎస్ జగన్

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న వైఎస్ జగన్

0

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

NO COMMENTS

Exit mobile version