తూరంగి పీ.టి. స్కూల్ 50 ఏళ్ల పండుగ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో వాక్య బోధనలు, సన్మానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సంస్థ అధినేత డా. కె.జి. కుమార్ గారిని ఘనంగా సత్కరించారు. నిరుపేదలకు వస్త్రదానం చేయడంతో పాటు, చర్చి భవనాల నిర్మాణానికి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం అందజేసి స్వర్ణోత్సవాలను అర్థవంతంగా ముగించారు.










