Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

0

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు ప్రజాధర్బార్ నిర్వహించారు. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి.

సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని చల్లా బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version