రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు

0
0

కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు టెలికాం మరోవైపు ఫైబర్ సేవలు నిలిచిపోవడంతో అనేక సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది.
#Boiena Rajesh