పుంగనూరు పట్టణం ప్రమాదం లో మృతి చెందింది వీరే

0
0

నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత (7) అనే నలుగురు మృతి చెందినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.

బైక్ స్టార్ట్ లోనే ఉంచి, దాని నుంచి వెలువడిన వాయువును పీల్చడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. తాత, మనుమరాళ్లు మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.