నిజామాబాద్: సెక్యురిటీ కౌన్సిల్ అధ్వర్యoల్లో క్రికెట్ టోర్నమెంట్

0
1

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. 

యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి… ముఖ్య అతిథులు గా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ, జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలుగోనారు.