ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలుశిక్ష

0
3

తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు SP దామోదర్ సోమవారం చెప్పారు.

 

తెర్లాం మండలంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష పడిందన్నారు.

#Boiena Rajesh