అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన….
భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ రాము మే 5 న వరంగల్ జిల్లా….
భారత్ అవాజ్ న్యూస్ : దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ దీక్ష గ్రామంలో నగర సంకీర్త హనుమాన్ దీక్షను హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు కొబ్బరికాయలతో ,పూలదండలతో ,నైవేద్యాలతో ,డబ్బు సప్పులతో నగర సంకీర్తన విజయవంతం చేసిన హనుమాన్ భక్తులు. మహేష్ రఘు రాజబాబు ప్రశాంత్ మధు నాగరాజు ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు ఆడపడుచులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










