నిజామాబాద్

0
0

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధాని Narendra Modi గారి మా కే నామ్ పే ఏక్ పెడ్ పిలుపుమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో ధన్‌పాల్‌సూర్యనారాయణ  ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, మాయావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.